వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోదీ
ABN, Publish Date - Mar 12 , 2024 | 11:22 AM
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా రైల్వే అభివృద్ధిపై మోదీ సర్కార్ దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రధాని వందే భారత్ రైళ్లను ఇవాళ ప్రారంభించనున్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా రైల్వే అభివృద్ధిపై మోదీ సర్కార్ దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రధాని వందే భారత్ రైళ్లను ఇవాళ ప్రారంభించనున్నారు. వర్చువల్గా తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే మూడవ వందేభారత్ రైళ్లను ఆయన ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్, విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఇది రేపటి నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 12 , 2024 | 11:22 AM