ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కేసీఆర్, రేవంత్ మధ్య మాటల యుద్ధం..

ABN, Publish Date - Feb 14 , 2024 | 10:47 AM

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు.

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. మేడిగడ్డకు ఉన్న 2 వందల పిల్లర్లలో ఒకటి కుంగితే ప్రభుత్వం రాద్దాంతం చేస్తోందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. నదుల నీళ్ల మీద అవగాహన లేనివాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ దోపిడీకి మేడిగడ్డ బలైపోయిందని ఆరోపించారు. అందుకే ఈ విషయాన్ని చులకలన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోట్ల దోపిడీకి బలైందన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2024 | 10:47 AM

Advertising
Advertising