ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల వేళ వాలంటీర్లకు జగన్ కానుకలు

ABN, Publish Date - Feb 16 , 2024 | 10:19 AM

అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. పరిశ్రమల రాక లేదు.. పెద్ద ఎత్తున ఉన్న పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదు. మరోవైపు ఉద్యోగులు తమకు ఇచ్చిన హామీని నిలెబట్టుకోవాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. పరిశ్రమల రాక లేదు.. పెద్ద ఎత్తున ఉన్న పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదు. మరోవైపు ఉద్యోగులు తమకు ఇచ్చిన హామీని నిలెబట్టుకోవాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీలు ఆందోళన చేశారు. వారి సమస్యలకు పరిష్కారం చేద్దామన్న ఆలోచన ప్రభుత్వం చేయలేదు. కానీ వారి సొంత సైన్యంగా భావిస్తున్న వాలంటీర్లకు మాత్రం పెద్ద ఎత్తున జగన్ తాయిలాలు ప్రకటిస్తున్నారు. రూ. 392 కోట్ల నజరాన ప్రకటించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 16 , 2024 | 10:19 AM

Advertising
Advertising