మల్లికా గార్గ్పై వైసీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
ABN, Publish Date - Mar 04 , 2024 | 09:39 AM
తిరుపతి: సమర్ధవంతంగా విధులు నిర్వహించే అధికారులు వైసీపీ ప్రభుత్వానికి నచ్చబోరని మరోసారి రుజువైంది. తిరుపతి ఎస్పీగా గత నెల 12న బాధ్యతలు స్వీకరించిన మల్లికా గార్గ్ 20 రోజులకే బదిలీ అయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వచ్చిన ఆమె..
తిరుపతి: సమర్ధవంతంగా విధులు నిర్వహించే అధికారులు వైసీపీ ప్రభుత్వానికి నచ్చబోరని మరోసారి రుజువైంది. తిరుపతి ఎస్పీగా గత నెల 12న బాధ్యతలు స్వీకరించిన మల్లికా గార్గ్ 20 రోజులకే బదిలీ అయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వచ్చిన ఆమె.. ఆ ఎన్నికల కారణంగానే బదిలీ వేటుకు గురైనట్లు సమాచారం. ఇద్దరు కీలక ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఆమెను తిరుపతి నుంచి పంపించివేసిన జగన్ ప్రభుత్వం.. ఆమెను సీఐడీకి బదిలీ చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 04 , 2024 | 09:45 AM