ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్

ABN, Publish Date - Mar 05 , 2024 | 11:08 AM

అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్ ఇంకా నాటకాలు అడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఈ హత్యోదంతంపై చర్చకు సిద్ధమేనా అని చంద్రబాబు, వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు.

అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్ ఇంకా నాటకాలు అడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఈ హత్యోదంతంపై చర్చకు సిద్ధమేనా అని చంద్రబాబు, వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు. ఇక టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు.. పాలు నీళ్లలా కలిసిపోయి పనిచేయాలని పిలుపిచ్చారు. రాష్ట్రంలో ఎవరి హయాంలో అభివృద్ది జరిగింది.. ఎవరు దోపిడీయో ప్రజలు ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 11:10 AM

Advertising
Advertising