ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

డబుల్ ఇళ్ల పథకంపై కాగ్ సంచలన నివేదిక

ABN, Publish Date - Feb 16 , 2024 | 10:34 AM

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకంపై కాగ్ సంచలన నివేదిక ఇచ్చింది. ఈ పథకం అమలు, ఆర్థిక నిర్వాహణలో అనేక అవకతవకలు జరిగాయని పేర్కొంది. కేంద్రప్రభుత్వం నిధులు దారి మళ్లాయని వెల్లడించింది.

హైదరాబాద్: గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకంపై కాగ్ సంచలన నివేదిక ఇచ్చింది. ఈ పథకం అమలు, ఆర్థిక నిర్వాహణలో అనేక అవకతవకలు జరిగాయని పేర్కొంది. కేంద్రప్రభుత్వం నిధులు దారి మళ్లాయని వెల్లడించింది. అసలు లబ్దిదారులను గుర్తించడంలోనే గత ప్రభుత్వం విఫలమైందని కాగ్ పేర్కొంది. డిజైన్ల మార్పు, నిర్మాణం పూర్తి అయిన ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకపోవడం వంటి చర్యలవల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయిందని తేల్చి చెప్పింది. డబుల్ ఇళ్ల పథకంపై కాగ్ సంచలన నివేదిక ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 16 , 2024 | 10:34 AM

Advertising
Advertising