ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బైక్‌ అదుపుతప్పి ఒకరి మృతి

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:12 AM

నందిగామ పోలి్‌సస్టేషన్‌ పరిధిలోని చంద్రాయన్‌గూడ శివారులో పాత జాతీయ రహదారిపై బైక్‌ అదుపుతప్పి కింద పడిపోవడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.

నందిగామ, మార్చి 2 : నందిగామ పోలి్‌సస్టేషన్‌ పరిధిలోని చంద్రాయన్‌గూడ శివారులో పాత జాతీయ రహదారిపై బైక్‌ అదుపుతప్పి కింద పడిపోవడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం రాజస్థాన్‌ రాష్ర్టానికి చెందిన బీకారాం చౌదరి(41) వరంగల్‌లో నివాసముంటాడు. తన ద్విచక్రవాహనంపై షాద్‌నగర్‌లో ఉన్న తన అన్న శంకర్‌లాల్‌ దగ్గరకు వెళ్తుండగా చంద్రాయన్‌గూడ వద్ద అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో బీకారాం చౌదరి తలకు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతిచెందినట్లు ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి అన్న శంకర్‌లాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Mar 03 , 2024 | 12:13 AM

Advertising
Advertising