ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్లాట్ల ఫెన్సింగ్‌ తొలగించిన వారిపై కేసు

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:11 AM

మండలంలోని సెంచరీ గార్డెన్‌లో ఉన్న ప్లాట్ల ఫెన్సింగ్‌ను తొలగించిన ముగ్గురిపై కేసులు నమోదు చేశామని సిఐ శంకర్‌కుమార్‌ చెప్పారు.

యాచారం, మార్చి 2 : మండలంలోని సెంచరీ గార్డెన్‌లో ఉన్న ప్లాట్ల ఫెన్సింగ్‌ను తొలగించిన ముగ్గురిపై కేసులు నమోదు చేశామని సిఐ శంకర్‌కుమార్‌ చెప్పారు. నగరానికి చెందిన జయస్వామి ఈ గార్డెన్‌లో ప్లాట్లు కొని వాటి చుట్టూ ఫెన్సింగ్‌ వేశారని అన్నారు. ఆ ప్లాట్లపై కన్నేసిన ఆవుల మహేందర్‌, జాహ్నవిరెడ్డి, దత్తాత్రేయరెడ్డి ఫెన్సింగ్‌ తొలగించినందుకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 03 , 2024 | 12:11 AM

Advertising
Advertising