ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN, Publish Date - Mar 01 , 2024 | 11:05 PM

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృ తి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చారకొండ మండలం లో చోటు చేసుకొంది.

చారకొండ, మార్చి 1: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృ తి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చారకొండ మండలం లో చోటు చేసుకొంది. ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్ర కారం.. మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మెడమోని నారమ్మ (60) అదే గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద జడ్చర్ల-కోదాడ రాహదారి దాడుతుండగా కల్వకుర్తి నుం చి చారకొండకు వస్తున్న కారు ఢీ కొట్టడంతో నారమ్మ అక్క డికక్కడే మృతి చెందింది. నారమ్మకు కొడుకు కొండల్‌ ఉన్నా డు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. కొడుకు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 11:05 PM

Advertising
Advertising