ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నీళ్లంటే నిర్లక్ష్యమా ?

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:14 AM

వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఓ పక్క తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సమీక్షలు, సమావేశాల్లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులు ఆదేశాలను బేఖారు చేస్తున్నారు.

గోసాయికాలనీలో కుళాయి నుంచి వృథాగా పోతున్న నీరు

బషీరాబాద్‌, మార్చి 3: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఓ పక్క తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సమీక్షలు, సమావేశాల్లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులు ఆదేశాలను బేఖారు చేస్తున్నారు. బషీరాబాద్‌ మండల కేంద్రంలోని గోసాయికాలనీ, మైనార్టీ కాలనీల్లో నల్లాలకు ఆన్‌ఆఫ్‌ సిస్టం లేకపోవడంతో గంటల తరబడి తాగు నీళ్లు వృఽథాగా పోతోంది. మరో పక్క ఎండలు ముదరడంతో భూ గర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఉన్న నల్లాల ద్వారా నీరు వృథాగా పోతోంది. ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:14 AM

Advertising
Advertising