ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రత్యేక దక్షిణాది దేశం ఆలోచన ప్రమాదకరం

ABN, Publish Date - Mar 01 , 2024 | 04:48 AM

ప్రత్యేక దక్షిణ భారత అంశాన్ని కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేష్‌ లేవనెత్తడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తప్పుబట్టారు. ఇది అత్యంత ప్రమాదకరమైన

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

బెంగళూరు, ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక దక్షిణ భారత అంశాన్ని కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేష్‌ లేవనెత్తడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తప్పుబట్టారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పోకడ అని వ్యాఖ్యానించారు. దేశాన్ని బీజేపీ ఏకం చేస్తుంటే కాంగ్రెస్‌ నోట ఇలాంటి విభజన మాటలు పదేపదే వినిపిస్తున్నాయని ఆమె విమర్శించారు. బెంగళూరులోని ఆదాయపన్నుల శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు నిధుల విడుదలలో కేంద్రం నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. నిధుల విడుదలలో ఫైనాన్స్‌కమిషన్‌ను కాదని కేంద్రం వ్యవహరించడం లేదన్నారు. కర్ణాటకలో వనూలయ్యే పన్నులను ఎక్కడికీ తరలించడం లేదని, ఆ రాష్ట్ర అభివృద్ధికే వినియోగిస్తున్నామని ఆమె చెప్పారు.

Updated Date - Mar 01 , 2024 | 04:48 AM

Advertising
Advertising