ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఈసారి 9.5 శాతం వేతన పెంపు!

ABN, Publish Date - Feb 22 , 2024 | 06:11 AM

ఈ ఏడాది భారత్‌లో ఉద్యోగుల వేతనాలు సగటున 9.5 శాతం పెరగవచ్చని అయాన్‌ పీఎల్‌సీ తాజా సర్వే నివేదిక అంచనా వేసింది. 2023లో 9.7 శాతం వేతన వృద్ధితో...

  • వెల్లడించిన అయాన్‌ సర్వే

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో ఉద్యోగుల వేతనాలు సగటున 9.5 శాతం పెరగవచ్చని అయాన్‌ పీఎల్‌సీ తాజా సర్వే నివేదిక అంచనా వేసింది. 2023లో 9.7 శాతం వేతన వృద్ధితో పోలిస్తే మాత్రం తక్కువేనని పేర్కొంది. కరోనా సంక్షోభం ముగిశాక 2022లో రెండంకెల ఇంక్రిమెంట్ల తర్వాత ఇండస్ట్రీలో జీతాల పెంపు ఏక అంకె స్థాయి వద్ద స్థిరపడిందని రిపోర్టు అభిప్రాయపడింది. 45 రంగాలకు చెం దిన 1,414 కంపెనీల డేటా విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అగ్ర దేశాలతో పోలిస్తే భారత్‌లో వేతన పెంపు అధికమని అంటోంది. ఈ ఏడాది సగటు వేతన వృద్ధిలో భారత్‌ తర్వాత స్థానంలో బంగ్లాదేశ్‌ (7.3 శాతం), ఇండోనేషియా (6.5 శాతం) ఉన్నాయి.

Updated Date - Feb 22 , 2024 | 06:11 AM

Advertising
Advertising