ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మూడోరోజు విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

ABN, Publish Date - Feb 28 , 2024 | 11:08 PM

విద్యుత్‌ శాఖలో ఈఈ పనితీరుపై వైసీపీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపా రు.

మార్కాపురం వన్‌టౌన్‌, ఫిబ్రవరి 28: విద్యుత్‌ శాఖలో ఈఈ పనితీరుపై వైసీపీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపా రు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ 3రోజులుగా ఉద్యోగులు నిరసన తెలుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పద్ధతి మార్చుకోకుండా ఈఈ వ్యవహరి స్తే సామూహిక సెలవులు పెడతామన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ఉ ద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:08 PM

Advertising
Advertising