ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గోమాంసం విక్రయంపై చర్యలు తీసుకోండి

ABN, Publish Date - Mar 06 , 2024 | 12:19 AM

గ్రామాల్లో గో మాంసం విక్రయిస్తున్నవారిపై కేసు లు నమోదు చేయాలని ఏపీ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్య క్షుడు లోగిశ రామకృష్ణ కోరారు. మంగళవారం గంట్యాడలో తహసీల్దార్‌ నీలకంఠేశ్వరరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటా తిరిగి గో మాంసం ప్యాకెట్లతో విక్రయిస్తున్నారని తహసీల్దార్‌ వివరిం చారు. గ్రామాల్లో దండోర వేయించి గోమాంసం అమ్మకాలు జరగ కుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలోని ఆ సంస్థ జిల్లా మహిళాఅధ్యక్షురాలు చోళ్ళ రాజకుమారి, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ; పైడితల్లి పాల్గొన్నారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న రామకృష్ణ :

గంట్యాడ: గ్రామాల్లో గో మాంసం విక్రయిస్తున్నవారిపై కేసు లు నమోదు చేయాలని ఏపీ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్య క్షుడు లోగిశ రామకృష్ణ కోరారు. మంగళవారం గంట్యాడలో తహసీల్దార్‌ నీలకంఠేశ్వరరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటా తిరిగి గో మాంసం ప్యాకెట్లతో విక్రయిస్తున్నారని తహసీల్దార్‌ వివరిం చారు. గ్రామాల్లో దండోర వేయించి గోమాంసం అమ్మకాలు జరగ కుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలోని ఆ సంస్థ జిల్లా మహిళాఅధ్యక్షురాలు చోళ్ళ రాజకుమారి, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ; పైడితల్లి పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:19 AM

Advertising
Advertising