ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జాయింట్‌ కలెక్టర్‌గా శోభిక

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:12 AM

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఎస్‌ఎస్‌ శోభిక నియామకమయ్యారు. ఆమె ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. బదిలీపై జేసీగా జిల్లాకు రానున్నారు.

జేసీ శోభిక

పార్వతీపురం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఎస్‌ఎస్‌ శోభిక నియామకమయ్యారు. ఆమె ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. బదిలీపై జేసీగా జిల్లాకు రానున్నారు. సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. గతంలో ఇక్కడ జేసీగా పనిచేసిన గోవిందరావుకు బదిలీ జరిగ్గా, ఆయన స్థానంలో అంబేడ్కర్‌ నియామకమయ్యారు. కానీ ఆయన అనారోగ్య కారణాలతో సెలవు పెట్టడంతో జేసీగా ఎస్‌ఎస్‌ శోభిక నియామకమయ్యారు.

Updated Date - Mar 03 , 2024 | 12:12 AM

Advertising
Advertising