ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వ్యాన్‌ ఢీకొని వృద్ధుడు మృతి

ABN, Publish Date - Mar 06 , 2024 | 12:21 AM

ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వృద్ధుడిని వ్యాన్‌ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పెందుర్తి, మార్చి 5: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వృద్ధుడిని వ్యాన్‌ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేపగుంట సమీపంలోని అప్పన్నపాలేనికి చెందిన ఎస్‌.ఉమామహేశ్వరరావు (65) ఆర్టీవో ఏజెంట్‌గా పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన హోండా యాక్టివాపై వెళుతుండగా సింహాచలం శ్రీనివాసనగర్‌ సమీపంలోని బాలాజీనగర్‌ బస్టాప్‌ వద్ద గోపాలపట్నానికి ఇటుకల లోడ్‌తో వెళుతున్న వ్యాన్‌ ఢీకొంది. తలకు తీవ్ర గాయాలవ్వడంతో ఉమామహేశ్వరరావు ఘటనా స్థలిలోనే మృతి చెందారు. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:21 AM

Advertising
Advertising