ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ముగిసిన బ్రహ్మోత్సవాలు

ABN, Publish Date - Mar 06 , 2024 | 11:48 PM

మందసలోని వాసుదేవుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం ముగి శాయి. గతనెల 28 నుంచి ఈ బ్రహ్మోత్సవాలు జరు గుతున్నాయి.

మందస, మార్చి 6: మందసలోని వాసుదేవుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం ముగి శాయి. గతనెల 28 నుంచి ఈ బ్రహ్మోత్సవాలు జరు గుతున్నాయి. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత వాసుదేవునికి భక్తుల సమక్షంలో క్షీరాభిషేకం నిర్వ హించారు. సుప్రభాతసేవతో ప్రారంభమైన పూజలు ప్రాతఃకాల ఆరాధన, నివేదన, గోష్టి, యాగశాలలో ధ్వజారోహణ, విశేష పూజలు చేశారు. త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌స్వామి ఆలయ ప్రాం గణంలో తీర్ధగోష్ఠి నిర్వహించారు. వాసుదేవుడిని పూజించి జీవితం తరించేలా చేసుకోవాలన్నారు. శ్రీరాముడి జీవిత చరిత్రను భక్తులకు వివరించారు.

Updated Date - Mar 06 , 2024 | 11:49 PM

Advertising
Advertising