ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీలో 60 కుటుంబాలు చేరిక

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:11 AM

స్థానిక మున్సిపాలిటీలో గల డాబాల వారి వీధికి చెందిన వైసీపీ నాయకు లు నక్క గోపాలరావు, ఎరిపిల్లి గోపి ఆధ్వర్యంలో 60 యాదవ కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి.

టీడీపీలో చేరిన వారితో కూన రవికుమార్‌

ఆమదాలవలస: స్థానిక మున్సిపాలిటీలో గల డాబాల వారి వీధికి చెందిన వైసీపీ నాయకు లు నక్క గోపాలరావు, ఎరిపిల్లి గోపి ఆధ్వర్యంలో 60 యాదవ కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. స్థానిక పా ర్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అలాగే మెట్టక్కివలస ప్రాంతానికి చెందిన వైసీపీ యువ నాయ కుడు అన్నెపు కృష్ణకాంత్‌ ఆధ్వర్యంలో 60 మంది యువకులు టీడీపీలో చేరారు. వీరందరికీ కండువాలు వేసి పార్టీలోకి కూన రవికుమార్‌ ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తమ్మినేని విద్యాసాగర్‌, బోర గోవిందరావు, నాగల మురళీధర్‌, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:11 AM

Advertising
Advertising