ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వేదవతి ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలంటూ పాదయాత్ర

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:18 AM

ఆలూరు ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే వేదవతి ప్రాజెక్ట్‌ ఎంతో అవసరమని తక్షణమే నిధులు విడుదల చేసి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గురువారం వేదవతి ప్రాజెక్ట్‌ సాధన మితి ఆధ్వర్యంలో గూళ్యం నుంచి ఆలూరుకు పాదయాత్ర నిర్వహించారు

ఆలూరు, మార్చి 7: ఆలూరు ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే వేదవతి ప్రాజెక్ట్‌ ఎంతో అవసరమని తక్షణమే నిధులు విడుదల చేసి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గురువారం వేదవతి ప్రాజెక్ట్‌ సాధన మితి ఆధ్వర్యంలో గూళ్యం నుంచి ఆలూరుకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆలూరు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్‌ చంద్రశేఖర్‌కు వినతిపత్రం ఇచ్చారు. టీడీపీ నాయకులు ఎల్లార్తి మల్లికార్జున, సురేంద్ర వేదవతి ప్రాజెక్ట్‌ సాధన కమిటీ సభ్యులు అర్జున్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వేదవతి ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి ఉంటే నేడు కరువు నుంచి ఆలూరు ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో విముక్తి కలిగేదని అన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి వేదవతి ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 08 , 2024 | 12:18 AM

Advertising
Advertising