ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రత్యేక తరగతులు నిర్వహించండి: డీఈవో

ABN, Publish Date - Feb 21 , 2024 | 12:45 AM

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్‌ రెడ్డి సూచించారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో

నందికొట్కూరు, ఫిబ్రవరి 20: పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్‌ రెడ్డి సూచించారు. పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలిక, బాలుర పాఠశాల లను డీఈవో సుధాకర్‌రెడ్డి సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖిగా చర్చించి వారికి పదో తరగతి పరీక్షలపై పలు ముఖ్యమైన సూచనలు, సలహాలు ఇచ్చారు.

Updated Date - Feb 21 , 2024 | 12:45 AM

Advertising
Advertising