ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆటోను ఢీకొన్న లారీ

ABN, Publish Date - Mar 01 , 2024 | 12:51 AM

పామర్రు-గుడివాడ ప్రధాన రహదారిపై అడ్డాడ వద్ద ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడిక్కడే మృతిచెందింది.

మహిళ మృతి..నలుగురికి గాయాలు

పామర్రు, ఫిబ్రవరి 29: పామర్రు-గుడివాడ ప్రధాన రహదారిపై అడ్డాడ వద్ద ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడిక్కడే మృతిచెందింది. నలుగురికి గాయా లయ్యాయి. గురువారం పామర్రు నుంచి గుడివాడకు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అడ్డాడ వద్ద ప్రయా ణికులను ఎక్కించుకుంటుండగా అదే దిశలో వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొంది. ఆటోలో ఉన్న దేవర కొండ యశోద(58) అక్కడికక్కడే మృతిచెందింది. ఆటోడ్రెవర్‌తో పాటు మరో ముగ్గురికి గాయాల య్యాయి. ఏఎస్సై జి.రాజ్‌కుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:51 AM

Advertising
Advertising