ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రెండు బైక్‌లు ఢీ..ఇద్దరి మృతి

ABN, Publish Date - Mar 06 , 2024 | 12:22 AM

కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో వడ్డివారిపేట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పల్లంకుర్రుకు చెందిన కన్నీడి లక్ష్మణ్‌ (20), సూర్యతేజ బలుసుతిప్ప నుంచి వస్తూ ఎదురుగా భార్యతో వస్తున్న స్థానిక వైద్యుడు మట్టా సిద్ధార్థగౌతమ్‌(56) వాహనాన్ని ఢీకొట్టారు.

కాట్రేనికోన, మార్చి 5: కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో వడ్డివారిపేట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పల్లంకుర్రుకు చెందిన కన్నీడి లక్ష్మణ్‌ (20), సూర్యతేజ బలుసుతిప్ప నుంచి వస్తూ ఎదురుగా భార్యతో వస్తున్న స్థానిక వైద్యుడు మట్టా సిద్ధార్థగౌతమ్‌(56) వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో లక్ష్మణ్‌ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన గౌతమ్‌, ఆయన భార్య మణిను స్థానికులు కాట్రేనికోన పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సిద్ధార్థగౌతమ్‌ మంగళవారం మరణించారు. ఆయన భార్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు, సూర్యతేజ సురక్షితంగానే ఉన్నట్టు తెలిసింది.

Updated Date - Mar 06 , 2024 | 12:22 AM

Advertising
Advertising