ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేడు జేవీడీ నిధుల విడుదల

ABN, Publish Date - Mar 01 , 2024 | 12:30 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన మొదటి విడత నిధులను శుక్రవారం తల్లుల ఖాతాలకు జమ చేయనున్నారు.

చిత్తూరు, ఫిబ్రవరి 29: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన మొదటి విడత నిధులను శుక్రవారం తల్లుల ఖాతాలకు జమ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా జిల్లా పామర్రులో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నిధులు జమ చేస్తారని జిల్లా బీసీ సంక్షేమం సంఘం, సాధికారిత అధికారి రబ్బానీ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. 32427 మంది విద్యార్థులకు రూ.20.54 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుందని తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 12:30 AM

Advertising
Advertising