ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రేషన్‌ దుకాణాల్లో రాగిపిండి పంపిణీ

ABN, Publish Date - Mar 01 , 2024 | 02:13 AM

రేషన్‌ దుకాణాల్లో రాగిపిండి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు

తిరుపతి(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 28: రేషన్‌ దుకాణాల్లో రాగిపిండి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. షుగర్‌ వ్యాధిగ్రస్తులను దృష్టిలో ఉంచుకుని బియ్యంతో పాటు చౌక దుకాణాల్లో రాగిపిండిని పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాగిపిండి బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.40 ఉండగా చౌకదుకానాల్లో కేవలం రూ.11కే అందిస్తున్నట్లు వెల్లడించారు.శుక్రవారం నుంచి కేజీ నుంచి మూడు కేజీల వరకు బియ్యానికి బదులుగా రాగిపిండి ఇస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 02:13 AM

Advertising
Advertising