ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సరిహద్దు చెక్‌పోస్టు వద్ద 4 కిలోల బంగారం పట్టివేత

ABN, Publish Date - Mar 06 , 2024 | 01:06 AM

నగరి మండలం తడుకుపేటలోని సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం నాలుగు కిలోల బంగారం పట్టుకున్నట్లు సీఐ సురేష్‌ తెలిపారు

నగరి, మార్చి 5: నగరి మండలం తడుకుపేటలోని సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం నాలుగు కిలోల బంగారం పట్టుకున్నట్లు సీఐ సురేష్‌ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు సరిహద్దున ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద రోజువారీ వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో చెన్నై నుంచి తిరుపతికి వెళుతున్న ఓ వాహనంలో బంగారం పట్టుబడినట్లు సీఐ చెప్పారు. బంగారాన్ని సీజ్‌చేసి పోలీసుల అదుపులో ఉంచినట్లు తెలిపారు. ఓ నగల దుకాణం వారికి చెందినట్లుగా బిల్లులు ఉన్నాయని, కానీ లీగల్‌ తనిఖీకి బుధవారం పంపిస్తామన్నారు. కరెక్టుగా బిల్లుల ప్రకారం ఉందని తేలితే వారికి బంగారాన్ని అప్పగిస్తామన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 01:06 AM

Advertising
Advertising