ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇంటర్‌ పరీక్షకు 13,329 మంది హాజరు

ABN, Publish Date - Mar 06 , 2024 | 12:51 AM

జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్‌ పరీక్షకు 13,329 మంది విద్యార్థులు హాజరైనట్లు డీవీఈవో సయ్యద్‌ మౌల తెలిపారు.

చిత్తూరు (సెంట్రల్‌), మార్చి 5: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్‌ పరీక్షకు 13,329 మంది విద్యార్థులు హాజరైనట్లు డీవీఈవో సయ్యద్‌ మౌల తెలిపారు. 14,012 మంది విద్యార్థులకు గాను 13,329 మంది హాజరు కాగా, 683 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. డీవీఈవో నాలుగు, జిల్లా కమిటీ సభ్యులు 10, స్క్వాడ్‌ ఎనిమిది సెంటర్లను పరిశీలించారు. కాగా మంగళవారం టెట్‌ జరగలేదు.

Updated Date - Mar 06 , 2024 | 12:51 AM

Advertising
Advertising