వైసీపీ భూస్థాపితానికి ప్రజలు సిద్ధం
ABN, Publish Date - Feb 12 , 2024 | 12:05 AM
వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నియోజకవర్గం టీడీపీ నాయకురాలు బండారు శ్రావణిశ్రీ అన్నారు. ఆదివారం శింగనమల మండలంలోని చిన్నజలాలపురంలో బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
శింగనమల, ఫిబ్రవరి 11: వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నియోజకవర్గం టీడీపీ నాయకురాలు బండారు శ్రావణిశ్రీ అన్నారు. ఆదివారం శింగనమల మండలంలోని చిన్నజలాలపురంలో బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో గ్రామాలు ఏ మాత్రం అభివృద్ధి చెందలేన్నారు. టీడీపీని గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్యీనర్ గుత్తా ఆదినారాయణ, మాజీ జడ్పీటీసీ షాలిని, ఓబుళపతి, ధనుంజయ్య, రామాంజినేయులు, రవిశంకర్, వెంకట రమణస్వామి, వీరానారాయణ, ఈశ్యర్రెడ్డి, చింతబరిదొర, గుర్రం లక్ష్మినారాయణ, సత్తి, రాజశేఖర్ యాదవ్, జీసీబాబు, దండు విజయ్, రహితుల్లా, అనిల్, రమేష్ పాల్గొన్నారు.
Updated Date - Feb 12 , 2024 | 12:05 AM