ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ నుంచి టీ డీపీలోకి చేరిక

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:28 AM

నంబులపూలకుంట, మార్చి 2: మండలకేంద్రానికి చెందిన 20 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీతీర్థం పుచ్చుకున్నారు. కదిరి పట్టణంలోని పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్‌ నివాసంలో వారు పార్టీలోకి చేరారు. వారికి కందికుంట కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

నంబులపూలకుంట, మార్చి 2: మండలకేంద్రానికి చెందిన 20 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీతీర్థం పుచ్చుకున్నారు. కదిరి పట్టణంలోని పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్‌ నివాసంలో వారు పార్టీలోకి చేరారు. వారికి కందికుంట కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్ట పడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. చేరిన వారిలో ఖాదర్‌వలీ, అమానుల్లా, ముబారక్‌, బాబ్‌జాన, రఘునాథ రెడ్డి, చాంద్‌బాషా, చిన్న ఆంజనేయులు, లోకేష్‌; షబ్బానా, మసూద్‌, వెంకటరమణ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పవనకుమార్‌, దండే రవి, పాలగిరి బాషా, అజంతుల్లా, దండే గంగశేఖర్‌, రాహూల్‌బాబా, బీసీ సెల్‌ రవి ఉన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:28 AM

Advertising
Advertising