ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శ్రీవారి బస్సునే దొంగిలించారు..

ABN, First Publish Date - 2023-09-25T12:33:47+05:30

తిరుపతి: వడ్డీ కాసులవాడికే దొంగలు నిలువు నామాలు పెట్టారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి భక్తుల సేవ కోసం వినియోగిస్తున్న ఎలక్ట్రికల్ బస్సును పక్కా ప్లాన్ వేసి ఎత్తుకెళ్లారు. కొన్ని రోజులుగా శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ధర్మ రథాలను నడుపుతున్న విషయం తెలిసిందే.

తిరుపతి: వడ్డీ కాసులవాడికే దొంగలు నిలువు నామాలు పెట్టారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి భక్తుల సేవ కోసం వినియోగిస్తున్న ఎలక్ట్రికల్ బస్సును పక్కా ప్లాన్ వేసి ఎత్తుకెళ్లారు. కొన్ని రోజులుగా శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ధర్మ రథాలను నడుపుతున్న విషయం తెలిసిందే. కొండపైకి భక్తులను చేనేవేసే ఈ ఎలక్ట్రిక్ బస్సులలో ఒకదాన్ని దొొంగ ఆదివారం తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకుపోవడం కలకలం రేపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-25T12:33:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising