ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జీ-20 సమ్మిట్‌పై స్విగ్గీ క్రియేటివిటీ ట్వీట్..

ABN, First Publish Date - 2023-09-12T12:58:23+05:30

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సమ్మిట్ అంగరంగవైభవంగా జరిగింది. వివిధ దేశాలకు చెందిన అధినేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో 19 దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే చాలామంది ఈ సమ్మిట్ గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సమ్మిట్ అంగరంగవైభవంగా జరిగింది. వివిధ దేశాలకు చెందిన అధినేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో 19 దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే చాలామంది ఈ సమ్మిట్ గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి ఏ చిన్న విషయమైనా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సమయంలో జీ-20 సదస్సుపై ఫుడ్ డెలివరి యాప్ స్విగ్గీ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక కప్పులో టీ.. దాని చుట్టు పార్లే బిస్కట్లు ఉన్న ఫోటోను పోస్టు చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-12T12:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising