ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మహారాష్ట్ర: వాషిమ్ జిల్లాలో వింత ఘటన..

ABN, First Publish Date - 2023-10-03T14:08:49+05:30

మహారాష్ట్ర: పెంపుడు జంతువుల వల్ల అప్పుడప్పుడు కొన్ని కష్టాలు ఎదుర్కొవడం తప్పదు. తాజాగా మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా, సారసి గ్రామంలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్ర: పెంపుడు జంతువుల వల్ల అప్పుడప్పుడు కొన్ని కష్టాలు ఎదుర్కొవడం తప్పదు. తాజాగా మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా, సారసి గ్రామంలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గెదె రూ. 2 లక్షల విలువైన బంగారు మంగళసూత్రాన్ని తినేసింది. అయితే గేదెకు రెండు గంటల సుదీర్ఘ శస్త్ర చికిత్స చేసిన అనంతరం ఆ మంగళసూత్రం బయటకు వచ్చింది. అయితే ఆ గెదె మంగళసూత్రాన్ని ఎలా తిన్నది తదితర పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-03T14:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising