ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈ స్కాచ్ విస్కీని వేలంలో రూ. కోట్లు పెట్టి కొంటున్నారు..?

ABN, First Publish Date - 2023-10-26T12:26:41+05:30

లండన్: ప్రపంచంలో అత్యంత అరుదైన, విలువైన వస్తువులను పలు సంస్థలు వేలం వేస్తుంటాయి. బ్రిటిష్ కాలంనాటి వస్తువులు, నాణేలను కోట్లాది రూపాయలు వెచ్చించి కొంతమంది కొనుగోలు చేస్తుంటారు. తాజాగా సౌతేబే అనే సంస్థ ఓ ఖరీదైన వస్తువును వేలం వేసేందుకు సిద్ధమైంది.

లండన్: ప్రపంచంలో అత్యంత అరుదైన, విలువైన వస్తువులను పలు సంస్థలు వేలం వేస్తుంటాయి. బ్రిటిష్ కాలంనాటి వస్తువులు, నాణేలను కోట్లాది రూపాయలు వెచ్చించి కొంతమంది కొనుగోలు చేస్తుంటారు. తాజాగా సౌతేబే అనే సంస్థ ఓ ఖరీదైన వస్తువును వేలం వేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నో విలువైన వస్తువులను వేలం వేసిన ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్కాచ్ విస్కీని వేలం వేస్తోంది. నవంబర్ 18న ఈ విస్కీని వేలం వేయనుంది. అయితే వేలంలో దీని ధర 1.2 మిలియన్ పౌండ్లు. అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో రూ. 11 కోట్లకుపైగానే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-26T12:26:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising