ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KA PAUL: వివేకా హత్యపై చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు సీబీఐ విచారణ చేయించలేదు

ABN, First Publish Date - 2023-02-14T20:28:46+05:30

వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అందరి మీద అనుమానం ఉందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA PAUL) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అందరి మీద అనుమానం ఉందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA PAUL) అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ అంతా ఒకే యాంగిల్‌లో జరుగుతుందని, అది సీఎం జగన్ మోహన్ రెడ్డి, భారతి, వారి కుటుంబ సభ్యులు చేయించారనే కంక్లూజన్‌కు వచ్చారని కేఏ పాల్ తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఉన్నప్పుడు ఎందుకు సీబీఐ (CBI) విచారణ చేయించలేదని కేఏ పాల్ ప్రశ్నించారు.

Updated Date - 2023-02-14T20:32:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising