ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రయాణీకులకు రైల్వే బోర్డు తీపికబురు..

ABN, First Publish Date - 2023-07-11T12:55:18+05:30

న్యూఢిల్లీ: రైల్వే బోర్డు ప్రయాణీకులకు తీపికబురు చెప్పింది. వందే భారత్‌తోపాటు అన్నీ ఏసీ చైర్‌కార్స్, ఎగ్జిక్యూటీవ్ క్లాస్ రైళ్ల టిక్కెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రైల్వే బోర్డు ప్రయాణీకులకు తీపికబురు చెప్పింది. వందే భారత్‌తోపాటు అన్నీ ఏసీ చైర్‌కార్స్, ఎగ్జిక్యూటీవ్ క్లాస్ రైళ్ల టిక్కెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 25 శాతం మీర తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల ప్రారంభించిన 4 వందే భారత్ రైళ్లలో తక్కువ ఆక్క్యుపెన్సీ ఉంది. ఇండోర్-భోపాల్, మార్గోన్-ముంబై, జబల్‌పూర్-భూపాల్ రోట్లలో మరీ తక్కువగా 21 శాతం నుంచి 55 శాతం వరకు ఆక్క్యుపెన్సీ ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-11T12:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising