ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గెలుపు కోసం వైసీపీ భారీ కుట్ర..

ABN, First Publish Date - 2023-08-09T11:03:47+05:30

అమరావతి: దొంగ ఓట్ల చేర్పుల్లో వాలంటీర్లు, గృహసారధుల సహాయం తీసుకోవాలని వైసీపీ నేతలకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనలు చేశారు. కొందరు అధికారులు కూడా సాయంగా ఉంటారని ఎమ్మెల్యే అనడం ఆందోళనకు కారణమవుతోంది.

అమరావతి: దొంగ ఓట్ల చేర్పుల్లో వాలంటీర్లు, గృహసారధుల సహాయం తీసుకోవాలని వైసీపీ నేతలకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనలు చేశారు. కొందరు అధికారులు కూడా సాయంగా ఉంటారని ఎమ్మెల్యే అనడం ఆందోళనకు కారణమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇటువంటివి సరికాదని ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు అంటున్నారు. వైసీపీ వాలంటీర్ వ్యస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్రలన్నీ ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్‌లో బహిరంగంగా దొంగఓట్లను వెరిఫై చేయాలని, వైసీపీకి రానిఓట్లను తొలగించేలా చూడాలని వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఆదేశించారు. గెలుపు కోసం వైసీపీ ఎంత పెద్ద ఎత్తున కుట్ర పన్నుతుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

Updated Date - 2023-08-09T11:03:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising