ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వివేకా హత్యకు ఆ ఇద్దరే కట్ర..: సీబీఐ

ABN, First Publish Date - 2023-07-21T11:55:17+05:30

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన చార్జిషీటులో సీబీఐ పలు అంశాలు ప్రస్తావించింది. కుట్ర, హత్య, సాక్ష్యాల చెరిపివేతను.. కోర్టుకు వివరించింది. ఫోటోలు.. గూగుల్ టేక్ ఔట్.. ఫోన్ల లోకేషన్ డేటాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది.

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన చార్జిషీటులో సీబీఐ పలు అంశాలు ప్రస్తావించింది. కుట్ర, హత్య, సాక్ష్యాల చెరిపివేతను.. కోర్టుకు వివరించింది. ఫోటోలు.. గూగుల్ టేక్ ఔట్.. ఫోన్ల లోకేషన్ డేటాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్యకు వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని తెలిపింది. వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని వెల్లడించింది. సాక్ష్యాల చెరిపివేత సమయంలో వైఎస్ మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయంపై నిర్ధారణ కాలేదని సీబీఐ తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated Date - 2023-07-21T11:55:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising