ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బోగస్ సర్వేలతో వైసీపీ హడావుడి..

ABN, First Publish Date - 2023-08-18T10:27:42+05:30

అమరావతి: ఏపీలో అధికారపార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మొన్నటి వరకు ‘వై నాట్ 175‘ అంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

అమరావతి: ఏపీలో అధికారపార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మొన్నటి వరకు ‘వై నాట్ 175‘ అంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా చీత్కారాలు ఎదురవుతుండడంతో ఏపీలో సీన్ అర్థమైపోయింది. అందుకోసమే ప్రజల్ని ఏమార్చేందుకు వైసీపీ నేతలు ప్లాన్ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో బోగస్ సర్వేలను ప్రవేశపెడుతూ కుయుక్తులు పన్నుతున్నారు. జాతీయ మీడియా పేరుతో కొన్ని రోజుల వ్యవధిలోనే వరుస సర్వేలతో హడావుడి చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-18T10:27:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising