ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ నేతపై వైసీపీ శ్రేణులు దాడి..

ABN, First Publish Date - 2023-06-20T11:16:51+05:30

పల్నాడు: జిల్లాలో వైసీపీ శ్రేణుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. కారంపూడి టీడీపీ మండల అధ్యక్షుడు ఉన్నం లక్ష్మినారాయణపై హత్యాయత్నం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: జిల్లాలో వైసీపీ శ్రేణుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. కారంపూడి టీడీపీ మండల అధ్యక్షుడు ఉన్నం లక్ష్మినారాయణపై హత్యాయత్నం చేశారు. ఉదయం టీ తాగేందుకు వచ్చిన ఆయనపై వైసీపీ శ్రేణులు మూకుమ్మడి దాడి చేశారు. దాడి అనంతరం ప్రభుత్వ ఆర్ అండ్ బి భవనంలోకి వెళ్లి కూర్చున్నారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-20T11:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising