ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీ నేతల దాడి..

ABN, First Publish Date - 2023-07-07T12:45:27+05:30

పల్నాడు జిల్లా: పెదకొరపాడు నియోజవర్గం, అమరావతి మండలం, ధరణికోటలో టీడీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న సంజయ్ అనే కార్యకర్త ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: పెదకొరపాడు నియోజవర్గం, అమరావతి మండలం, ధరణికోటలో టీడీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న సంజయ్ అనే కార్యకర్త ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సంజయ్ ఇంటిపైకి దాడికి వెళ్ళిన నేతలు.. ఆయన భార్య శ్రీదేవిపై దుర్భాషలాడుతూ, అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడికి దిగారు. దాడి దృశ్యాలు చిత్రీకరిస్తున్న శ్రీదేవి చేతిలో సెల్ ఫోన్ లాక్కొని కొట్టబోయారు. ఆమె కేకలు వేయడంతో అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటనపై శ్రీదేవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-07T12:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising