ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతల దాడి..

ABN, First Publish Date - 2023-06-27T11:02:35+05:30

నెల్లూరు: గత ఎన్నికలకు ముందు జగన్ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చేశారు. వైసీపీ నేతలంతా అదే పంథాను కొనసాగిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: గత ఎన్నికలకు ముందు జగన్ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చేశారు. వైసీపీ నేతలంతా అదే పంథాను కొనసాగిస్తున్నారు. అధినేతకు తగ్గట్టుగా చోటా నేతలు కూడా బెల్టు షాపులతో అందినకాడికి దోచుకుంటున్నారు. అయితే టీడీపీ నేతలు వారిని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం, బెల్టు షాపులు ఆపాలన్నందుకు టీడీపీ సానుభూతి పరులపై వైసీపీ నేతలు దాడి చేశారు. కళ్లల్లో కారం చల్లి.. కత్తులు, రాడ్లతో దాడి చేశారు. నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో గంగయ్యగారిపాలెంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-27T11:02:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising