ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విజిల్స్‌తో రెచ్చిపోయిన టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2023-09-22T11:30:23+05:30

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీలో విజిల్స్‌ వేస్తూ రెచ్చిపోయారు. ఈ క్రమంలో మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుంటూ వారిని ఎన్నుకున్న ప్రజలు గమనించాలని అన్నారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీలో విజిల్స్‌ వేస్తూ రెచ్చిపోయారు. ఈ క్రమంలో మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుంటూ వారిని ఎన్నుకున్న ప్రజలు గమనించాలని అన్నారు. సభలో విజిల్స్ వేయడం ఎక్కడైనా చూశామా? అని అన్నారు. ముఖ్యమైన బిజినెట్ బిల్స్ జరుగుతుంటే టీడీపీ సభ్యులు అన్యాయమైన ప్రవర్తన అని అన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు విజిల్స్ వేస్తుంటే కాలేజీలో అమ్మాయిలకు సైట్ కొట్టినట్లు ఉందని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-22T11:30:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising