ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలో దొంగ ఓట్లపై కొరడా

ABN, First Publish Date - 2023-08-21T10:53:48+05:30

అమరావతి: అధికారపార్టీ పెద్దల ఆదేశాలతో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు, దొంగఓట్ల నమోదే లక్ష్యంగా పనిచేస్తున్న అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝులిపించింది.

అమరావతి: అధికారపార్టీ పెద్దల ఆదేశాలతో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు, దొంగఓట్ల నమోదే లక్ష్యంగా పనిచేస్తున్న అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝులిపించింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి కే.భాస్కర రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆదేశించింది. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసీ చర్య ఇప్పుడు అధికార యంత్రాంగంలో ప్రకంపనలు రేపుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-21T10:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising