ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలో ఓటుకు దొంగలు పడ్డారు...

ABN, First Publish Date - 2023-08-04T10:40:09+05:30

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటుకు దొంగలు పడ్డారు. అది ఏ స్థాయిలో ఉందంటే.. గత కొద్ది నెలల నుంచి ఈ అంశానికి సంబంధించిన అనేక ఫిర్యాదులు ఎలక్షన్ కమిషన్‌కు అందాయి. ప్రతిపక్షం, ఇతర విపక్షాలు కూడా కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటుకు దొంగలు పడ్డారు. అది ఏ స్థాయిలో ఉందంటే.. గత కొద్ది నెలల నుంచి ఈ అంశానికి సంబంధించిన అనేక ఫిర్యాదులు ఎలక్షన్ కమిషన్‌కు అందాయి. ప్రతిపక్షం, ఇతర విపక్షాలు కూడా కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్న ఓట్లు తొలగించి.. లేనివి కొత్తగా చేస్తున్నారు. ఒకే అడ్రస్‌తో వందల దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు. ఈ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొంటున్నారు... అసలు ఓట్ల ప్రక్రియ సరిగ్గా జరగడంలేదంటూ ఏఏ జిల్లాల్లో ఎలా జరుగుతోంది.. కేంద్ర ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ సీరియస్‌గానే తీసుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-04T10:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising