ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుడి తవ్వుతుండగా బయటపడ్డ గుప్త నిధి

ABN, First Publish Date - 2023-07-20T12:53:39+05:30

నెల్లూరు: జిల్లాలో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. గుడి పునర్‌నిర్మాణం కోసం తవ్వుతుండగా ఏళ్ల క్రితం నాటి బంగారం, వెండి నాణేలు భూమిలోనుంచి భారీగా బయటపడ్డాయి. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.

నెల్లూరు: జిల్లాలో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. గుడి పునర్‌నిర్మాణం కోసం తవ్వుతుండగా ఏళ్ల క్రితం నాటి బంగారం, వెండి నాణేలు భూమిలోనుంచి భారీగా బయటపడ్డాయి. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ నాణేలు ఏ సంవత్సరానికి చెందినవో మాత్రం తెలియరాలేదు. వాటిని చూడ్డానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. విడవలూరు మండలం, చౌకచర్లలోని సుమారు వందేళ్ల పురాతన కాలం నాటి శ్రీకోదండరామస్వామి ఆలయం ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-20T12:53:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising