కేసీఆర్ భూ దాహం..?
ABN, First Publish Date - 2023-06-01T11:14:54+05:30
కేసీఆర్ సర్కారు భూదాహానికి ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు బలి కాబోతున్నాయా? హెచ్వోడీలకు ట్విన్ టవర్స్ నిర్మిస్తామంటున్నది అందుకోసమేనా?
హైదరాబాద్: కేసీఆర్ సర్కారు (KCR Govt.) భూదాహానికి ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు బలి కాబోతున్నాయా? హెచ్వోడీ (HOD)లకు ట్విన్ టవర్స్ (Twin Towers) నిర్మిస్తామంటున్నది అందుకోసమేనా? అన్ని శాఖలను ఒక చోటకు చేర్చి.. ఆ శాఖల భూములను ప్రభుత్వం సేకరించబోతోందా? అనంతరం వాటిని గంపగుత్తగా అమ్మేయబోతోందా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ (CM KCR) సచివాలయం సమీపంలో అన్ని శాఖల హెచ్వోడీలకు ట్విన్ టవర్స్ నిర్మిస్తామని ప్రకటించారు. అందుకు అనువైన స్థలాలను అన్వేషించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మరింత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-01T11:14:54+05:30 IST