ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అమరావతి: పేరుకే గిరిజన వర్శిటీ.. కానీ..

ABN, First Publish Date - 2023-08-25T10:37:48+05:30

అమరావతి: పేరుకే గిరిజన విశ్వవిద్యాలయం.. కానీ గిరిజన ప్రాంతంలో కాకుండా మైదానం ప్రాంతంలో నిర్మిస్తున్నారు. దీనికి కారణం అధికారపార్టీ కీలక నేతల భూములు.. బినామీ పేర్లతో ఉన్న భూముల ధరలు పెంచుకునే వ్యూహమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

అమరావతి: పేరుకే గిరిజన విశ్వవిద్యాలయం.. కానీ గిరిజన ప్రాంతంలో కాకుండా మైదానం ప్రాంతంలో నిర్మిస్తున్నారు. దీనికి కారణం అధికారపార్టీ కీలక నేతల భూములు.. బినామీ పేర్లతో ఉన్న భూముల ధరలు పెంచుకునే వ్యూహమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముందస్తుగా చుట్టుప్రక్కల భూములను బినామీలతో కొనుగోలు చేయించారని, కొన్ని భూములు తగాదాల సెటిల్మెంట్లు కూడా చేశారని చెబుతున్నారు. ఆ తర్వాతే గిరిజన ప్రాంతంలో నిర్మించాల్సిన విశ్వవిద్యాలయాన్ని మైదాన ప్రాంతానికి తరలించినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-25T10:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising