ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ ప్రభుత్వంలో కూలీలకు దొంగ మస్టర్లు..

ABN, First Publish Date - 2023-06-28T12:22:11+05:30

అమరావతి: రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం అమలుతీరు నానాటికి తీసికట్టు చందంగా మారింది. ఒకప్పుడు ఈ పథకం అమలులో దేశంలోనే ముందున్న ఏపీలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం అమలుతీరు నానాటికి తీసికట్టు చందంగా మారింది. ఒకప్పుడు ఈ పథకం అమలులో దేశంలోనే ముందున్న ఏపీలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దొంగ మస్టర్లు, తప్పుడు నివేదికలతో కేంద్రం వద్ద రాష్ట్ర ఉపాధిహామీ పథకం విభాగానికి ఉన్న ప్రతిష్ట పూర్తిగా మసగబారింది. దేశంలో మొట్టమొదటిగా ఈ పథకాన్ని రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. నాటి నుంచి గత టీడీపీ ప్రభుత్వ హయాం వరకు ఈ పథకం అమలులో ఏపీ ఉనికిని ఘనంగా చాటుకుంది. ఒకటి, రెండు ఎకరాలు ఉన్న పేద రైతులు ఈ పథకాన్ని ఎంత విస్తృతంగా వినియోగించుకోవచ్చో చంద్రబాబు ప్రభుత్వం చేసి చూపించింది. అయితే ఇప్పుడు ఉపాధిహామీ పథకం అర్థమే మారిపోయింది. కూలీలకు దొంగ మస్టర్లు వేసి వైసీపీ స్థానిక నేతలు దోపిడీకి తెరతీశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-06-28T12:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising