గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత..
ABN, First Publish Date - 2023-08-17T10:23:18+05:30
విశాఖ: అదానీ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గంగవరం పోర్టులో పనిచేసిన కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతరం రూ. 36వేలు చెల్లించాలని..
విశాఖ: అదానీ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గంగవరం పోర్టులో పనిచేసిన కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతరం రూ. 36వేలు చెల్లించాలని.. అలాగే తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పోర్టు ముట్టడికి పిలుపిచ్చారు. దీంతో పోర్టు వైపు ఎవరూ రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. అదానీ పోర్టు పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..
Updated Date - 2023-08-17T10:27:32+05:30 IST