జేపీ నడ్డాతో టీ.బీజేపీ నేతల భేటీ..
ABN, First Publish Date - 2023-10-19T11:40:18+05:30
న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ నేతల అభ్యర్థుల మొదటి జాబిత విడుదల కానుంది. దీనిలో భాగంగా ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేయనుంది.
న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ నేతల అభ్యర్థుల మొదటి జాబిత గురువారం విడుదల కానుంది. దీనిలో భాగంగా ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేయనుంది. 40 మందితో మొదటి లిస్టు విడుదల చేయనుంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రాష్ట్ర నేతలు గురువారం ఉదయం సమావేశం కానున్నారు. ఈ భేటీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్, పార్టీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొంటారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-19T11:40:18+05:30 IST