ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ సచివాలయ ఉద్యోగులపై నిఘానేత్రం

ABN, First Publish Date - 2023-05-16T13:10:50+05:30

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై జగన్ సర్కార్‌కు అనుమానం వచ్చింది. వాలంటీర్లతో అడ్డగోలు పనులు చేయిస్తున్న వైసీపీ ప్రభుత్వం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై జగన్ సర్కార్‌కు అనుమానం వచ్చింది. వాలంటీర్లతో అడ్డగోలు పనులు చేయిస్తున్న వైసీపీ ప్రభుత్వం... అదే ధోరణిలో సచివాలయ ఉద్యోగులతోనూ వ్యవహరించడానికి ప్రయత్నించి విఫలమైంది. అప్పటి నుంచి వారిని టార్గెట్ చేసింది. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, ఫేస్ రికగ్నైజ్, హాజరు వంటి నిబంధనలతో ఇప్పటికే కాల్చుకుతింటోంది. ఇప్పుడు ఏకంగా వారి పనితీరుపై అనుమానంతో నిఘా నేత్రం వేయాలని నిర్ణయించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-05-16T13:52:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising